నూతన జంటకు ఆశీర్వాదం.. జక్కంపూడి కి పరామర్శ

కొనసాగిన పొoగులేటి ప్రసాద్ రెడ్డి పర్యటన

నూతన జంటకు ఆశీర్వాదం.. జక్కంపూడి కి పరామర్శ

ఐ ఎన్ బి టైమ్స్ తల్లాడ/పెనుబల్లి మార్చి 24:  ఇటీవల అస్వస్థతకు గురైన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, బిల్లుపాడు మాజీ సర్పంచ్ జక్కంపూడి కృష్ణమూర్తిని కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. తల్లాడ మండలం బిల్లుపాడు లోని  ఆయన నివాసానికి వెళ్లి యోగక్షేమాలు తెలుసుకున్నారు.  రంగారావు బంజర లో..: పెనుబల్లి మండలం రంగారావు బంజరలో సోమరాజు సీతారామరావు కుమారుడు పవన్- పావని నూతన వధూవరులను కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఆదివారం ఆశీర్వదించారు. కొత్త జంట రిసెప్షన్ కు హాజరై.. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి,  దయానంద్ దంపతులతో కలిసి దీవించారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు గోపిశెట్టి వెంకటేశ్వర్లు, కీసరి శ్రీనివాసరెడ్డి,  అంకిరెడ్డి కృష్ణారెడ్డి, నవజీవన్, వంగా దామోదర్, వై.నరసింహారావు, తుమ్మలపల్లి రమేష్, బానోత్ నరసింహారావు, దీవిల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 4

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాచర్ల రూరల్ పోలీసు...
నీటి సమస్యను పరిష్కారం చేయాలంటున్న మాచర్ల ప్రజలు 
రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు.
మోదీ బాటే ముద్దు.. మోసగాళ్ల మాట వద్దు.
ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలు ను సందర్శించిన ఎన్నికల అధికారులు
రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..
క్రికెట్ టోర్నీ విజేతలకు *ఆర్ ఆర్ ఆర్*చేతుల మీదుగా బహుమతుల ప్రదానం