నారాయణపేట జిల్లా కేంద్రంలో పండగపూట విషాదం
By kalyani
On
ఐ ఎన్ బి టైమ్స్ నారాయణపేట జిల్లా మార్చి 25 :నారాయణపేటలో హోలీ వేడుకల్లో విషాధం నెలకొం ది.పట్టణంలోని గోపాల్ పేట వీధిలో ఉన్న ఓ మంచి నీటి ట్యాంకు వద్ద చిన్నారులు హోలీ ఆడుకుంటుండగా అకస్మాత్తుగా అది కూలిపో యింది.దీంతో ట్యాంకు సిమెంట్ ముక్కలు వారిపై పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వచ్చి చిన్నారులను జిల్లా హాస్ప టల్ కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ లక్ష్మీ ప్రణీత (12) అనే చిన్నారి మృతి చెందింది.ప్రణీత అనే చిన్నారికి చెయ్యి వీరుగగా హరిప్రి యకు కాలు విరిగింది. కాగా, స్థానికులు ప్రమాదా నికి కారణమైన ట్యాంకును పూర్తిగా తొలగించారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags:
Views: 11
Latest News
స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ బిందు మాధవ్
27 Apr 2024 12:07:47
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాచర్ల రూరల్ పోలీసు...
Comment List