లక్ష్మీ దేవర ఆలయ నిర్మాణానికి ఐదువేల రూపాయల విరాళం భక్తి మార్గంలో అందరూ నడవాలి పంచాయతీ కార్యదర్శి ఏ.సుమన్
By INB
On
ఐ ఎన్ బి టైమ్స్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో మార్చి, 27: జైపూర్ మండలంలోని ఇందారం గ్రామపంచాయతీలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఏ .సుమన్ ఆ గ్రామంలో నూతనంగా నిర్మించబడుతున్న లక్ష్మీ దేవారా ఆలయానికి బుధవారం రోజున ఆలయ కమిటీ సభ్యులకు తన వంతు సహాయంగా 5000 రూపాయలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి భక్తి మార్గంలో నడవాలని తనకున్న సంపాదనలో ఎంతో కొంత ధనాన్ని ఏదో ఒక సందర్భంలో సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలని తెలియజేశారు ఆలయ కమిటీ సభ్యులు ఐకమత్యంతో ఉండి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో వాల్మీకి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని కార్యదర్శి ఏ.సుమన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Tags:
Views: 94
About The Author
Related Posts
Post Comment
Latest News
స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ బిందు మాధవ్
27 Apr 2024 12:07:47
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాచర్ల రూరల్ పోలీసు...
Comment List