లక్ష్మీ దేవర ఆలయ నిర్మాణానికి ఐదువేల రూపాయల విరాళం భక్తి మార్గంలో అందరూ నడవాలి పంచాయతీ కార్యదర్శి ఏ.సుమన్

లక్ష్మీ దేవర ఆలయ నిర్మాణానికి ఐదువేల రూపాయల విరాళం    భక్తి మార్గంలో అందరూ నడవాలి పంచాయతీ కార్యదర్శి ఏ.సుమన్

ఐ ఎన్ బి టైమ్స్  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో  మార్చి, 27: జైపూర్ మండలంలోని ఇందారం గ్రామపంచాయతీలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఏ .సుమన్ ఆ గ్రామంలో నూతనంగా నిర్మించబడుతున్న లక్ష్మీ దేవారా ఆలయానికి బుధవారం రోజున ఆలయ కమిటీ సభ్యులకు తన వంతు సహాయంగా 5000 రూపాయలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి భక్తి మార్గంలో నడవాలని తనకున్న సంపాదనలో ఎంతో కొంత ధనాన్ని ఏదో ఒక సందర్భంలో సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలని తెలియజేశారు ఆలయ కమిటీ సభ్యులు ఐకమత్యంతో ఉండి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో వాల్మీకి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని కార్యదర్శి ఏ.సుమన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Tags:
Views: 94

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాచర్ల రూరల్ పోలీసు...
నీటి సమస్యను పరిష్కారం చేయాలంటున్న మాచర్ల ప్రజలు 
రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు.
మోదీ బాటే ముద్దు.. మోసగాళ్ల మాట వద్దు.
ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలు ను సందర్శించిన ఎన్నికల అధికారులు
రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..
క్రికెట్ టోర్నీ విజేతలకు *ఆర్ ఆర్ ఆర్*చేతుల మీదుగా బహుమతుల ప్రదానం