సింగరేణి ఎమ్ డి బలరాం నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఐ ఎన్ టి యు సి నాయకులు

సింగరేణి ఎమ్ డి బలరాం నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఐ ఎన్ టి యు సి నాయకులు

ఐ ఎన్ బి టైమ్స్ హైదరాబాద్ మార్చి 28 హైదరాబాద్ లోని సింగరేణి భవన్ లో  ఐ ఎన్ టి యు సి సెక్రెటరీ జనరల్  జనక్ ప్రసాద్  ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న సింగరేణి సి అండ్ ఎం డి బలరాం నాయక్  . ఈ కార్యక్రమంలో సింగరేణి వ్యాప్తంగా సెంట్రల్ కమిటీ నాయకులు అన్ని ఏరియా ల వైస్ ప్రెసిడెంట్లు పాల్గొని సింగరేణి వ్యాప్తంగా ఉన్న పలు రకాల సమస్యలను వారి దృష్టి కి తీసుకెళ్లారు , ముఖ్యంగా కార్మికుల సొంత ఇంటి కల , పెర్క్స్ మీద ఇన్ కమ్ టాక్స్ రద్దు , సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వంటి వాటిపై దృష్టి సారించాలని కోరారు . అంతే కాకుండా కొత్త బొగ్గు గనుల ఏర్పాటు కోసం కృషి చేసి సింగరేణి వ్యాప్తంగా నూతన ఉద్యోగాల కల్పన కోసం కృషి చేయాలని కోరారు. వీటికి వారు సానుకూలంగా స్పందించి ఈ ఆర్థిక సంవత్సరానికి గాను అత్యధిక ఉత్పత్తి సాడించినదుకు గాను హర్షం వ్యక్తం చేశారు . ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ వైజ్ ప్రెసిడెంట్ సిద్ధం సెట్టి రాజమౌళి , సంగం ప్రకాష్  బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షులు పేరం శ్రీనివాస్ ..రామారావు. సొగల శ్రీనివాస్. కాగితపు శ్రీనివాస్. గోదాల వినాయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Tags:
Views: 7

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

నీటి సమస్యను పరిష్కారం చేయాలంటున్న మాచర్ల ప్రజలు  నీటి సమస్యను పరిష్కారం చేయాలంటున్న మాచర్ల ప్రజలు 
  ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 :  పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలో నీటి కోసం పేదలు కటకటలాడుతున్నారు.బిందెడు
రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు.
మోదీ బాటే ముద్దు.. మోసగాళ్ల మాట వద్దు.
ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలు ను సందర్శించిన ఎన్నికల అధికారులు
రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..
క్రికెట్ టోర్నీ విజేతలకు *ఆర్ ఆర్ ఆర్*చేతుల మీదుగా బహుమతుల ప్రదానం
ఖమ్మంలో ఆర్ఆర్ఆర్ జోష్..! మంత్రులు తుమ్మల, పొంగులేటి,ఎంపీ రేణుకా చౌదరి తో కలిసి నామినేషన్ కు ర్యాలీగా