దక్షిణంలో దూసుకుపోతున్న వంశీ కృష్ణ శ్రీనివాస్

దక్షిణంలో దూసుకుపోతున్న వంశీ కృష్ణ శ్రీనివాస్

ఐ ఎన్ బి టైమ్స్ విశాఖపట్నం సిటీ మార్చ్ 29: ఉదయం 10గంటలకు 39వ వార్డు కోటవీధి, సోల్జీయర్ పేట ,పాత పోస్టాఫీసు  ఏరియాలలో తెలుగుదేశం జనసేన, భాజపా (ఉమ్మడి) అభ్యర్ధి  వంశీ కృష్ణ   ఎన్నికల ప్రచారం చేసారు, ఆ ఏరియాల్లో ప్రజల అవసరాలు తెలుసుకున్నారు .మన పరిస్థితులు మారాలంటే సైకో ప్రభుత్వం పోవాలి అన్నారు.ఆ ఏరియా ప్రజలు  వంశీ కృష్ణ కి బ్రహ్మరధంపట్టారు, అడుగుడుగునా హారతులు పట్టారు , తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఉత్సాహంతో ప్రచారం చేసారు, ఈ ప్రచారంలో కోటవీధికి చెందిన లడ్డూ భాయ్ ,ఇతర ముస్లిం నాయకులు , 39వా వార్డు జనసేన వార్డు అధ్య క్షులు తాతారావు , టీడీపీ వార్డు అధ్య క్షులు దనేష్, బీజేపీ వార్డు అధ్యక్షులు  రాజు,బీజేపీ పార్టీ ముఖ్య నాయకులు , అత్తిలి శంకరరావు,  , రాంకుమార్, జనసేన పార్టీ ముఖ్య నాయకులు     శివప్రసాద్ రెడ్డి, జీకే,  మరియు టీడీపీ నాయకులు పొడుగు కుమార్, త్రినాధ్ ,  తెలుగుదేశం, జనసేన, బిజెపి, వార్డు అధ్యక్షులు, మహిళా కార్యకర్తలు, అభిమనులు అధిక సంఖ్యలో  పాల్గొన్నారు.

Tags:
Views: 22

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాచర్ల రూరల్ పోలీసు...
నీటి సమస్యను పరిష్కారం చేయాలంటున్న మాచర్ల ప్రజలు 
రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు.
మోదీ బాటే ముద్దు.. మోసగాళ్ల మాట వద్దు.
ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలు ను సందర్శించిన ఎన్నికల అధికారులు
రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..
క్రికెట్ టోర్నీ విజేతలకు *ఆర్ ఆర్ ఆర్*చేతుల మీదుగా బహుమతుల ప్రదానం