దక్షిణంలో దూసుకుపోతున్న వంశీ కృష్ణ శ్రీనివాస్
ఐ ఎన్ బి టైమ్స్ విశాఖపట్నం సిటీ మార్చ్ 29: ఉదయం 10గంటలకు 39వ వార్డు కోటవీధి, సోల్జీయర్ పేట ,పాత పోస్టాఫీసు ఏరియాలలో తెలుగుదేశం జనసేన, భాజపా (ఉమ్మడి) అభ్యర్ధి వంశీ కృష్ణ ఎన్నికల ప్రచారం చేసారు, ఆ ఏరియాల్లో ప్రజల అవసరాలు తెలుసుకున్నారు .మన పరిస్థితులు మారాలంటే సైకో ప్రభుత్వం పోవాలి అన్నారు.ఆ ఏరియా ప్రజలు వంశీ కృష్ణ కి బ్రహ్మరధంపట్టారు, అడుగుడుగునా హారతులు పట్టారు , తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఉత్సాహంతో ప్రచారం చేసారు, ఈ ప్రచారంలో కోటవీధికి చెందిన లడ్డూ భాయ్ ,ఇతర ముస్లిం నాయకులు , 39వా వార్డు జనసేన వార్డు అధ్య క్షులు తాతారావు , టీడీపీ వార్డు అధ్య క్షులు దనేష్, బీజేపీ వార్డు అధ్యక్షులు రాజు,బీజేపీ పార్టీ ముఖ్య నాయకులు , అత్తిలి శంకరరావు, , రాంకుమార్, జనసేన పార్టీ ముఖ్య నాయకులు శివప్రసాద్ రెడ్డి, జీకే, మరియు టీడీపీ నాయకులు పొడుగు కుమార్, త్రినాధ్ , తెలుగుదేశం, జనసేన, బిజెపి, వార్డు అధ్యక్షులు, మహిళా కార్యకర్తలు, అభిమనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Comment List