వైసీపీ పార్టీని వీడి టీడీపీ లో చేరిన యాభై గిరిజన కుటుంబాలు
By INB
On
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల మార్చి 27: మాచర్ల నియోజకవర్గం, మాచర్ల టౌన్ వినాయకుని గుట్ట ప్రాంతానికి చెందిన యాభై ఎస్సీ కుటుంబాలు. తెలుగుదేశం పార్టీ మాచర్ల పట్టణ అధ్యక్షులు కొమెర దుర్గారావు ఆధ్వర్యంలో వైసిపి పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారిని మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం,జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు యనమల కేశవరెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యాగంటి మల్లికార్జున రావు,తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Views: 6
Latest News
రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు.
26 Apr 2024 15:21:32
ఐ ఎన్ బి టైమ్స్ పాల్వంచ ఏప్రిల్ 26: పాల్వంచ నడిబొడ్డున పలు కాలనీలు బ్యాంకులు ప్రభుత్వ కార్యాలయాలు ఆసుపత్రులను కలిపే ప్రధాన రహదారిని మూసివేసే అర్హత...
Comment List