దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో వైసీపీలోకి భారీ చేరికలు
By INB
On
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి మార్చి 24: : మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం పోలిపల్లి గ్రామానికి చెందిన 15 గౌడ కుటుంబాలు వైసీపీలోకి చేరారు, వారికి టీడీపీ పాలనలో మాకు ఎటువంటి న్యాయం జరగలేదని జగన్ ప్రభుత్వం లోని అందరికీ మంచి జరుగుతు ఉందని పాలనలో అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడం అన్ని పథకాలు అందరికీ అందేలా చూడడం వాలంటరీ వ్యవస్థ ఇలా అన్ని కార్యక్రమాలను సక్రమంగా అభివృద్ధి వైపు నడుపుతున్నారు అని పార్టీని వీడి వైసీపీలోకి చేరారు, వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి . ప్రభుత్వ విప్, పల్నాడు జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్, పల్నాడు జిల్లా వై.యస్.ఆర్.సి.పి అధ్యక్షులు, మాచర్ల శాసనసభ్యులు.
Tags:
Views: 4
About The Author
Related Posts
Post Comment
Latest News
స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ బిందు మాధవ్
27 Apr 2024 12:07:47
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాచర్ల రూరల్ పోలీసు...
Comment List