శ్రీ సరస్వతి శిశు మందిరం పాఠశాల లో ఘనంగా హిందీ దినోత్సవం

శ్రీ సరస్వతి శిశు మందిరం పాఠశాల లో ఘనంగా హిందీ దినోత్సవం

ఐ ఎన్ బి టైమ్స్  నారాయణఖేడ్ సెప్టెంబర్14: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని శ్రీ సరస్వతి శిశు మందిరం పాఠశాలలో ఘనంగా హిందీ దినోత్సవం జరుపుకోవటం జరిగింది. భారత జాతియోధ్యమంలో భారతన్ని జాగృతం చేసి ఏకతాటిపై నడిపేందుకు హిందీ భాష దోహద పడింది. 1949సెప్టెంబర్ 14న రాజ్యాంగం లోని 351వ అధికరణ 8వ షెడ్యూల్ లో హిందీని కేంద్ర ప్రభుత్వం అధికార భాషగా గుర్థిస్తూ పొందు పరిచారు అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ రోజున హిందీ భాష దినోత్సవం జరుపుకుంటారు ఈ కార్యక్రమం క్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు నర్సింహా రెడ్డి వి.రాజయ్య విజయకుమార్ స్వామి ధారం వీరేశం పాఠశాల ప్రధానోపాధ్యాయులు  ఆచార్య బృందం పాల్గొన్నారు. 

Tags:
Views: 4

About The Author

INB Picture

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది... చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది...
ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
డ్రగ్స్ వద్దు బ్రో"   ప్లే కార్డులతో ప్రజలకు అవగాహన కార్యక్రమం
ఘనంగా పొట్టి శ్రీరాములుగారి 124వ జయంతి వేడుకలు
ఆత్మగౌరవానికి అద్వితీయంగా పట్టాభిషేకం.. -హట్టహాసంగా వడ్డెర ఓబన్న విగ్రహావిష్కరణ
5 చాపకూడుతో కుల రహిత పాలనకు నాంది పలికిన గడ్డ పల్నాడు..!
శిధిలా వ్యవస్థలో ఉన్న 800 సంవత్సరాల దేవాలయం పున ప్రతిష్ట కార్యక్రమం చేపట్టిన జంగా
కడప జిల్లా... పోరుమామిళ్ల పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమం...