ఈ గొట్టం గాళ్ళకి భయపడే వాడెవ్వడు లేడు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఈ గొట్టం గాళ్ళకి భయపడే వాడెవ్వడు లేడు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఐ ఎన్ బి టైమ్స్ నవంబర్ 06: గొట్టం గాళ్ళకి భయపడే వాడు ఎవడు లేడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.ముఖ్యంగా పొంగులేటి ఐటీసీ కోహినూర్ లో అదానీ కాళ్ళు పట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి ఇంట్లో కరణ్ అదానీతో దాదాపు నాలుగు గంటలు సమావేశం జరిగింది. వీళ్లకి లోపల లోపల దృఢమైన సంబంధాలు ఉన్నాయి. ఇదే రేవంత్ రెడ్డి డబల్ ఇంజన్లో ఒక ఇంజిన్ అదానీ.. ఒక ఇంజన్ ప్రధాని అని మాట్లాడిండు.అందుకే ప్రధాని కోసం దామగుండం అప్పజెప్పాడు.. అదానీ కోసం రామన్నపేట అప్పజెప్పాడు. మధ్యలో మూసీని మేఘా కృష్ణా రెడ్డికి ఇచ్చాడు. ఒక్కొకటిగా వీళ్ళ బట్టలు అన్ని విప్పి నగ్నంగా నిలబెట్టే బాధ్యత మా పార్టీది అన్నారు కేటీఆర్. సుంకిశాల ఘటనకు కారణమైన ఆ సంస్థను వెంటనే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ఆనాడు డిమాండ్ చేసామని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోకుండా అదే సంస్థకు మూసీ ప్రాజెక్ట్ ను ఇచ్చేందుకు సిద్ధమవ్వడం దారుణమన్నారు కేటీఆర్.

 
Tags:
Views: 47

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

మాచర్ల అభివృద్ధిలో జూలకంటి మార్క్..! మాచర్ల అభివృద్ధిలో జూలకంటి మార్క్..!
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల నియోజకవర్గ ప్రతినిధి మార్చి 31: మాచర్ల నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మార్క్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది.అనునిత్యం నియోజకవర్గ...
ముస్లీం మహిళల సాధికారతే లక్ష్యం
అధైర్యపడవద్దు ఆదుకుంటాం : జూలకంటి బ్రహ్మానందరెడ్డి
ఘనంగా ఉగాది పండగ 
యాచకులకు, వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ
ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే జూలకంటి
సమృద్ధిగా వర్షాలు : జూలకంటి బ్రహ్మానందరెడ్డి